న్యూఢిల్లీలోని 7, లోక్కళ్యాణ్మార్గ్లో 2019 జనవరి 13వతేదీనగురుగోవింద్సింగ్జీస్మారకనాణాన్ని ప్రధానమంత్రినరేంద్రమోదీవిడుదలచేస్తారు. గురుగోవింద్సింగ్జీజయంతిసందర్భంగాఈకార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. ఈకార్యక్రమానికిహాజరయ్యేప్రజలనుద్దేశించి ప్రధానమంత్రిప్రసంగించనున్నారు.

సిక్కులపదవగురువు – గురుగోవింద్సింగ్తనబోధనలు, ఆలోచనలద్వారా – ఎంతోమందిప్రేరణపొందడానికిమూలంగానిలిచారు. 2017 జనుఅరీ 5వతేదీనపాట్నాలోజరిగినశ్రీగురుగోవింద్సింగ్జీమహారాజ్ 350వజన్మదినోత్సవకార్యక్రమాల్లోపాల్గొన్నారు. ఆసందర్భంగాఆయనఒకస్మారకతపాలాబిళ్ళనువిడుదలచేశారు. ప్రధానమంత్రిఈసందర్భంగామాట్లాడుతూ – గురుగోవింద్సింగ్ఖల్సావర్గంద్వారాను, భారతదేశంలోనివివిధప్రాంతాలకుచెందిన పంచ్ప్యారస్ద్వారానుదేశాన్నిఏకంచేయడానికిఒకవినూత్నప్రయత్నంచేశారన్నవిషయాన్నినొక్కిచెప్పారు. గురుగోవింద్సింగ్తన బోధనలద్వారావిజ్ఞానాన్నిపంచారనిఆయనఅన్నారు.

బలహీనవర్గాలకోసం గురుగోవింద్సింగ్చేసినపోరాటాన్నిగుర్తుచేసుకుంటూ – ప్రధానమంత్రి 2018 డిసెంబర్ 30వతేదీనతనమన్కీబాత్రేడియోప్రసంగంలోఆవిషయాన్ని ప్రస్తావించారు. మానవబాధలకు ఉపశమనంకలిగించడమేమనంమానవాళికిచేసేమహోన్నతమైనసేవఅనిగురుగోవింద్సింగ్భావించేవారని – ఆయనఅన్నారు. గురుగోవింద్సింగ్జీలోఉన్న హీరోయిజం, త్యాగం, భక్తిభావాలను – ప్రధానమంత్రికొనియాడారు.

2016 అక్టోబర్ 18వతేదీన లూధియానాలో జరిగిన జాతీయఎమ్ఎస్ఎమ్ఈఅవార్డుల ప్రదానోత్సవకార్యక్రమంలోప్రధానమంత్రిమాట్లాడుతూ – ” మొత్తంమానవాళిఅంతాఒక్కటే – మనలోఒకరుఉన్నతస్థాయివారువేరొకరుతక్కువస్థాయివారుఅనేదిలేదు – ఒకరుఅంటరానివారు, మరొకరుఅంటరానివారుకాదుఅనేదిలేదు” అనే గురుగోవింద్సింగ్సందేశం – ప్రస్తుతపరిస్థితులకుకూడాసంబంధించినదిగానేఉందని – పేర్కొన్నారు. 2016 ఆగష్టు 15వతేదీనస్వాతంత్య్రదినోత్సవప్రసంగంలోప్రధానమంత్రిమాట్లాడుతూ – సిక్కుగురువుసాంప్రదాయంగాకొనసాగుతున్న – దేశంకోసంచేసిన ప్రాణత్యాగాన్ని – గుర్తుచేశారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Industry experts laud India-US trade deal, call it win-win for economy, markets

Media Coverage

Industry experts laud India-US trade deal, call it win-win for economy, markets
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam emphasising the Power of Self-Confidence in Building a Developed India
February 03, 2026

Prime Minister Shri Narendra Modi today shared a Sanskrit Subhashitam emphasizing the transformative role of self-confidence in realizing the vision of a developed India.

In a post on X, he wrote:

"आत्मविश्वास वह शक्ति है, जिसके बल पर सब कुछ संभव है। विकसित भारत के सपने को साकार करने में देशवासियों की यही शक्ति बहुत काम आने वाली है।

श्रीर्मङ्गलात् प्रभवति प्रागल्भ्यात् सम्प्रवर्धते।

दाक्ष्यात् तु कुरुते मूलं संयमात् प्रतितिष्ठति॥ "