దేశ‌వ్యాప్తంగా ఉన్నటువంటి వ్య‌వ‌సాయ‌దారుల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు (బుధవారం) ఉద‌యం 9.30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించ‌నున్నారు. ఈ ముఖాముఖి స‌మావేశం వ్య‌వ‌సాయ‌దారులకు ప్రధాన మంత్రితో నేరుగా సంభాషించేందుకు ఒక అవ‌కాశం లభించ‌నుంది. వ్య‌వ‌సాయ‌దారుల ఆదాయాన్ని రెట్టింపు చేయ‌డానికి సంబంధించిన కార్య‌క్ర‌మాలు కూడా చ‌ర్చకు రానున్నాయి. ఈ కార్యక్రమాన్ని దేశమంతటా విస్త‌రించిన కృషి విజ్ఞాన కేంద్రాలు, కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు (సిఎస్ సి లు), దూర్‌ద‌ర్శ‌న్‌, డిడి కిసాన్, మరియు ఆకాశ‌వాణి లలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయడం జరుగుతుంది. వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా దాదాపు 2 ల‌క్ష‌ల కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు మ‌రియు 600 కృషి విజ్ఞాన కేంద్రాలు సంధానమ‌వుతాయి. ప్రజలు “Narendra Modi App” ద్వారా కూడా ప్ర‌ధాన మంత్రి తో నేరుగా సంధానం అయ్యేందుకు వీలు ఉంటుంది.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Cultural Diplomacy of PM Modi: 21 exquisite Indian artworks gifted to world leaders

Media Coverage

Cultural Diplomacy of PM Modi: 21 exquisite Indian artworks gifted to world leaders
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays tributes to Dr. Syama Prasad Mukherjee on his Balidan divas
June 23, 2025

The Prime Minister Shri Narendra Modi today paid tributes to Dr. Syama Prasad Mukherjee on his Balidan Divas.

In a post on X, he wrote:

“डॉ. श्यामा प्रसाद मुखर्जी को उनके बलिदान दिवस पर कोटि-कोटि नमन। उन्होंने देश की अखंडता को अक्षुण्ण रखने के लिए अतुलनीय साहस और पुरुषार्थ का परिचय दिया। राष्ट्र निर्माण में उनका अमूल्य योगदान हमेशा श्रद्धापूर्वक याद किया जाएगा।”