లండన్ లో జరిగిన దాడులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు. ఆ దాడులు కలత కు లోను చేసేవిగాను, మానసిక వ్యథ కలిగించేవిగాను ఉన్నాయని ఆయన అన్నారు.

‘‘లండన్ లో జరిగిన దాడులు కలత కు లోను చేసేవిగాను, మానసిక వ్యథ కలిగించేవిగాను ఉన్నాయి. మృతుల కుటుంబాలకు నా సానుభూతి; క్షతగాత్రులు త్వరగా కోలుకోవలసిందని నేను ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Social security cover up from 24% in 2019 to 64%: ILO report

Media Coverage

Social security cover up from 24% in 2019 to 64%: ILO report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 జూన్ 2025
June 11, 2025

Citizens Appreciate PM Modi’s Transformative Governance: Building an Inclusive and Connected Bharat