PM salutes the teaching community, on Teachers' Day; pays tributes to Former President Dr. Sarvepalli Radhakrishnan, on his birth anniversary

ఉపాధ్యాయ దినం సంద‌ర్భంగా ఉపాధ్యాయుల స‌ముదాయానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న‌మ‌స్క‌రించారు. పూర్వ రాష్ట్రప‌తి డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ జ‌యంతి ని పుర‌స్క‌రించుకొని ఆయ‌న‌కు కూడా ప్ర‌ధాన మంత్రి నివాళులు అర్పించారు.

‘‘ఉపాధ్యాయ దినం నాడు నేను స‌మాజంలో విద్యా కుసుమాల‌ను, బాలల మేధస్సును విక‌సింప‌జేయ‌డానికి అంకిత భావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయ లోకానికి వంద‌నమాచరిస్తున్నాను.

అసాధార‌ణ‌మైన ఉపాధ్యాయుడు మ‌రియు రాజ‌నీతిజ్ఞుడైన డాక్ట‌ర్ ఎస్‌. రాధాకృష్ణ‌న్ కు ఇవే నా నివాళులు.

అత్యంత సునిశిత‌మైన ప‌రిశోధ‌న‌లు మ‌రియు న‌వ క‌ల్ప‌న‌ల పునాదుల పైన ఒక ‘న్యూ ఇండియా’ ను నిర్మించాల‌న్న మ‌న క‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డంలో ముఖ్య పాత్ర‌ ఉపాధ్యాయుల‌దే.

‘నాయ‌క‌త్వం వ‌హించ‌డం ఎలాగ‌న్న‌ది నేర్చుకోవ‌డం’, ‘సాధికారితను సాధించ‌డం కోసం చ‌దువుకోవ‌డం’, ‘ప‌రివ‌ర్త‌న దిశ‌గా ఎలా పయనించాలన్న పాఠాలు బోధించడం’ కోసం మనం త‌దుప‌రి 5 సంవ‌త్స‌రాల‌ను వెచ్చిద్దాము’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.



Let us make the next 5 years about 'teach to transform, educate to empower and learn to lead'", the Prime Minister said.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Digital Health Records For All: Half Of India Now Has ABHA IDs Under Ayushman Bharat Digital Mission

Media Coverage

Digital Health Records For All: Half Of India Now Has ABHA IDs Under Ayushman Bharat Digital Mission
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 మార్చి 2025
March 18, 2025

Citizens Appreciate PM Modi’s Leadership: Building a Stronger India