PM salutes the teaching community, on Teachers' Day; pays tributes to Former President Dr. Sarvepalli Radhakrishnan, on his birth anniversary

ఉపాధ్యాయ దినం సంద‌ర్భంగా ఉపాధ్యాయుల స‌ముదాయానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న‌మ‌స్క‌రించారు. పూర్వ రాష్ట్రప‌తి డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ జ‌యంతి ని పుర‌స్క‌రించుకొని ఆయ‌న‌కు కూడా ప్ర‌ధాన మంత్రి నివాళులు అర్పించారు.

‘‘ఉపాధ్యాయ దినం నాడు నేను స‌మాజంలో విద్యా కుసుమాల‌ను, బాలల మేధస్సును విక‌సింప‌జేయ‌డానికి అంకిత భావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయ లోకానికి వంద‌నమాచరిస్తున్నాను.

అసాధార‌ణ‌మైన ఉపాధ్యాయుడు మ‌రియు రాజ‌నీతిజ్ఞుడైన డాక్ట‌ర్ ఎస్‌. రాధాకృష్ణ‌న్ కు ఇవే నా నివాళులు.

అత్యంత సునిశిత‌మైన ప‌రిశోధ‌న‌లు మ‌రియు న‌వ క‌ల్ప‌న‌ల పునాదుల పైన ఒక ‘న్యూ ఇండియా’ ను నిర్మించాల‌న్న మ‌న క‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డంలో ముఖ్య పాత్ర‌ ఉపాధ్యాయుల‌దే.

‘నాయ‌క‌త్వం వ‌హించ‌డం ఎలాగ‌న్న‌ది నేర్చుకోవ‌డం’, ‘సాధికారితను సాధించ‌డం కోసం చ‌దువుకోవ‌డం’, ‘ప‌రివ‌ర్త‌న దిశ‌గా ఎలా పయనించాలన్న పాఠాలు బోధించడం’ కోసం మనం త‌దుప‌రి 5 సంవ‌త్స‌రాల‌ను వెచ్చిద్దాము’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.



Let us make the next 5 years about 'teach to transform, educate to empower and learn to lead'", the Prime Minister said.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
The entrepreneurs building a self-reliant India

Media Coverage

The entrepreneurs building a self-reliant India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 జూలై 2026
July 21, 2026

Self-Reliance Is No Longer a Slogan — It’s Happening Across Engines, UPI, Vaccines & FDI Under the Leadership of PM Modi