The decision to remove Article 370 may seem politically difficult, but it has given a new ray of hope for development in Jammu, Kashmir and Ladakh: PM Modi
For Better Tomorrow, our government is working on to solve the current challenges: PM Modi
112 districts are being developed as Aspirational Districts, with a focus on every parameter of development and governance: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లో జరిగిన హిందుస్తాన్ టైమ్స్ 17వ లీడ‌ర్‌శిప్ సమిట్ లో ప్రారంభోప‌న్యాసం చేశారు.

ఏ దేశ‌మైనా గానీ  లేదా ఏ స‌మాజ‌మైనా గానీ పురోగ‌మించాలంటే సంభాష‌ణ‌ లు ముఖ్యం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  సంవాదాలు ఒక ఉత్త‌మ‌మైన‌టువంటి భ‌విష్య‌త్తు కు పునాది ని వేస్తాయ‌ని ఆయ‌న చెప్పారు.  ప్ర‌భుత్వం ప్ర‌స్తుత స‌మ‌స్య‌ లు మ‌రియు స‌వాళ్ళ విష‌యం లో ‘స‌బ్‌ కా సాథ్‌, స‌బ్‌ కా వికాస్‌, స‌బ్‌ కా విశ్వాస్’ మంత్రం అండ‌ తో కృషి చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

ప్ర‌భుత్వం తీసుకొన్న అనేక నిర్ణ‌యాల ను గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రిస్తూ, 370వ అధిక‌రణం ర‌ద్దు జ‌మ్ము– క‌శ్మీర్ మ‌రియు ల‌ద్దాఖ్ ల ప్ర‌జ‌ల కు ఒక నూత‌న ఆశాకిర‌ణం గా నిల‌చింద‌న్నారు.  ముస్లిమ్ మ‌హిళ‌ లు ముమ్మారు త‌లాక్ బారి నుండి ప్ర‌స్తుతం విముక్తులు అయ్యార‌ని ఆయ‌న తెలిపారు.  40 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల కు లాభాన్ని చేకూర్చినటువంటి ఢిల్లీ లోని అన‌ధీకృత కాల‌నీల కు సంబంధించిన నిర్ణ‌యాన్ని గురించి కూడాను ఆయ‌న ప్ర‌స్తావించారు.  ఆ త‌ర‌హా ప‌లు నిర్ణ‌యాల ను ఒక ఉత్త‌మ‌మైన రేప‌టి రోజు ను దృష్టి లో పెట్టుకొని, న్యూ ఇండియా ను దృష్టి లో పెట్టుకొని, తీసుకోవ‌డ‌మైంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

మౌలిక స‌దుపాయాలు, పారిశుధ్యం మ‌రియు ఆరోగ్యం ల వంటి అభివృద్ధి సూచిక‌ లు ఎన్నిటిలోనో వెనుక‌ప‌ట్టు ప‌ట్టిన జిల్లాల పై ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం శ్ర‌ద్ధ తీసుకొంటోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  112 జిల్లాల ను ఆకాంక్ష‌భ‌రిత జిల్లాలు గా అభివృద్ధి ప‌ర‌చ‌డం జ‌రుగుతోంద‌ని, దీనిలో భాగం గా పాల‌న‌ మ‌రియు వికాసం యొక్క ప్ర‌తి ఒక్క ప‌రామితి పై శ్ర‌ద్ధ వహిస్తున్నామ‌న్నారు.  ఈ జిల్లాల లో పోష‌కాహార లోపం, బ్యాంకింగ్ సౌక‌ర్యాల ల‌భ్య‌త‌, బీమా, విద్యుత్తు త‌దిత‌ర స‌దుపాయాల ను వాస్త‌వ కాల ప్రాతిప‌దిక‌ న ప్ర‌భుత్వం ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.  ఈ 112 జిల్లాల యొక్క ఉత్త‌మ భ‌విష్య‌త్తు దేశాని కి మెరుగైన భ‌విత కు పూచీ ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు.

జ‌ల్ జీవ‌న్ మిశ‌న్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్ర‌భుత్వం 15 కోట్ల కుటుంబాల కు గొట్ట‌పు మార్గాల ద్వారా నీటి స‌ర‌ఫ‌రా ను స‌మ‌కూర్చుతోంద‌న్నారు.  5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువ క‌లిగిన ఆర్థిక వ్య‌వ‌స్థ గా భార‌త‌దేశాన్ని తీర్చిదిద్ద‌డానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని, ఈ ల‌క్ష్య సాధ‌న‌ కై ప్ర‌భుత్వం ఒక ప్ర‌మోట‌ర్ గాను, ఎనేబులర్ గాను మరియు ఫెసిలిటేటర్ గాను ప‌ని చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

చ‌రిత్రాత్మ‌క‌మైన‌టువంటి బ్యాంకుల విలీనం, శ్రామిక చ‌ట్టాల క్రోడీక‌ర‌ణ‌, బ్యాంకుల కు మ‌ళ్లీ మూల‌ధ‌న నిధుల ను అంద‌జేయ‌డం, కార్పొరేట్ టాక్స్ లో త‌గ్గింపు ల వంటి ప‌లు ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల ను తీసుకోవ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యాన్ని మెరుగు ప‌ర‌చడానికి సంబంధించిన ర్యాంకింగు లో స‌ర్వోత్త‌మ‌మైన‌ ప‌నితీరు ను ప్ర‌ద‌ర్శించిన దేశాల లో ఒక దేశం గా భార‌త‌దేశం ఉంద‌ని ఆయ‌న ప్ర‌స్తావించారు.  గ‌డ‌చిన 5 సంవ‌త్స‌రాల కాలం లో భార‌త‌దేశం 79 స్థానాల మేర‌కు మెరుగుప‌డిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  ప‌నులు నిల‌చిపోయిన గృహనిర్మాణ ప‌థ‌కాల కు ఆర్థిక స‌హాయాన్ని అందించడం కోసం ప్ర‌త్యేకం గా 25,000 కోట్ల రూపాయ‌ల నిధి ని ఏర్పాటు చేసిన సంగ‌తి ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.  ప్ర‌భుత్వం 100 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువైన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న సంబంధిత ప‌థ‌కాల ను సైతం మొద‌లు పెడుతోంద‌ని ఆయ‌న చెప్పారు.

ట్రావెల్ ఎండ్ టూరిజ‌మ్‌ కాంపిటీటివ్‌నెస్‌ ఇండెక్స్ లో భార‌త‌దేశం 34వ స్థానం లో ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  ప‌ర్య‌ట‌న రంగ కార్య‌క‌లాపాలు పెరిగితే ఉద్యోగ అవ‌కాశాల కు దారి తీస్తాయ‌ని, దీనివ‌ల్ల మ‌రీ ముఖ్యం గా పేద‌ల కు ల‌బ్ధి చేకూరుతుంద‌ని ఆయ‌న అన్నారు.  మాన‌వ వ‌న‌రుల లో ప‌రివ‌ర్త‌న కై వివిధ కార్య‌క్ర‌మాల ను న‌డుపుతున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.  ప్ర‌భుత్వం ఫ‌లితాల‌ పై ఆధారప‌డిన విధానం తో ప‌ని చేస్తూ, కాలబ‌ద్ధ సేవ‌ల అంద‌జేత పై దృష్టి పెట్టింద‌ని ఆయ‌న చెప్పారు.  ‘‘స‌రైన ఉద్దేశ్యం, స‌ర్వోత్త‌మ సాంకేతిక ప‌రిజ్ఞానం ల‌తో పాటు 130 కోట్ల మంది భార‌తీయు ల‌కు చ‌క్కని భ‌విష్య‌త్తు కోసం ప్ర‌భావ‌శీలమైన‌టువంటి ఆచ‌ర‌ణ అనేవి ప్ర‌భుత్వాని కి మార్గ‌సూచీ వలె ఉన్నాయి’’ అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How Naxals were compelled to bid farewell to arms

Media Coverage

How Naxals were compelled to bid farewell to arms
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Let us together make the India-Austria partnership innovation-centric and future-ready: PM Modi at the India-Austria Joint Press Meet
April 16, 2026

Your Excellency, चांसलर स्टॉकर

दोनों देशों के delegates,

मीडिया के साथियों,

नमस्कार!

ग्रूस गॉट

चांसलर स्टॉकर, आपकी पहली भारत यात्रा पर मैं आपका हार्दिक स्वागत करता हूँ। हमे बहुत खुशी है कि आपने यूरोप के बाहर अपनी पहली यात्रा के लिए भारत को चुना। यह आपके विज़न और भारत-ऑस्ट्रीया संबंधों के प्रति आपकी प्रतिबद्धता को दर्शाता है।

चार दशकों के बाद ऑस्ट्रिया के चांसलर की भारत यात्रा अत्यंत महत्वपूर्ण है। वर्ष 2026 के ऐतिहासिक भारत -यूरोपियन यूनियन फ्री ट्रेड अग्रीमन्ट के बाद, भारत और यूरोपियन यूनियन के बीच संबंधों में एक नए सुनहरे अध्याय की शुरुआत हुई है। चांसलर स्टॉकर की विज़िट से, हम भारत-ऑस्ट्रिया संबंधों को भी एक नए कालखंड में ले जा रहे हैं।

Friends,

इंफ्रास्ट्रक्चर, इनोवेशन और सस्टेनिबिलिटी में भारत और ऑस्ट्रिया भरोसेमंद साझेदार रहे हैं। दिल्ली मेट्रो हो या हिमालय पर दस हजार फीट की ऊँचाई पर बना अटल टनल, ऑस्ट्रिया की टनलिंग एक्स्पर्टीज़ ने अपनी मजबूत छाप छोड़ी है।

इतना ही नहीं, रेल्वे प्रोजेक्ट्स से लेकर गुजरात के गिरनार रोपवे तक, क्लीन एनर्जी से लेकर urban डेवलपमेंट तक, भारत के कई इंजीनियरिंग प्रोजेक्ट्स में ऑस्ट्रियन कंपनियाँ सक्रिय भागीदार रही हैं।

Friends,

चांसलर स्टॉकर की यह यात्रा ट्रेड और इनवेस्टमेंट में नई ऊर्जा लाएगी। हमे बहुत खुशी है, कि वे एक बड़े vision और बड़े बिजनस delegation के साथ भारत आए हैं।

हम ऑस्ट्रिया की एक्स्पर्टीज़, और भारत की स्पीड और स्केल को जोड़कर, पूरे विश्व के लिए reliable टेक्नॉलजी और supply chain सुनिश्चित करेंगे। हम डिफेन्स, सेमीकन्डक्टर, quantum, और bio-टेक्नॉलजी में भी अपनी पार्ट्नर्शिप को सुदृढ़ करेंगे।

साथ ही, हम इंजीनियरिंग और टेक्निकल एजुकेशन सहयोग को भी और मजबूत करेंगे। IIT दिल्ली और ऑस्ट्रिया की मोंटान यूनिवर्सिटी के बीच आज साइन किया जा रहा MOU, इस knowledge एक्सचेंज का एक उज्ज्वल उदाहरण है।

Friends,

भारत का टैलेंट, ऑस्ट्रिया की innovation और productivity को बढ़ाने की क्षमता रखता है।

2023 में हमने ऑस्ट्रिया के साथ एक व्यापक माइग्रेशन एण्ड मोबिलिटी अग्रीमन्ट किया। अब इस अग्रीमन्ट के अंतर्गत, हम nursing सेक्टर में भी मोबिलिटी को आगे बढ़ाएंगे।

हम जॉइन्ट रिसर्च और start-up सहयोग को भी और मजबूत करेंगे। यूथ एक्सचेंज को प्रमोट करने के लिए, हम आज भारत-ऑस्ट्रिया वर्किंग हॉलिडे प्रोग्राम भी लॉन्च कर रहें हैं।

Friends,

आज पूरा विश्व एक बहुत ही गंभीर और तनावपूर्ण स्थिति से गुजर रहा है। और इसका प्रभाव हम सभी पर पड़ रहा है। ऐसे तनावपूर्ण वैश्विक माहौल में, भारत और ऑस्ट्रिया, हम एकमत हैं कि, मिलिटरी कॉन्फ्लिक्ट से समस्याओं का समाधान नहीं निकल सकता। यूक्रेन हो या वेस्ट एशिया, हम एक stable, सस्टेनबल और lasting peace का समर्थन करते हैं।

हम इस बात पर भी एकमत हैं, कि बढ़ते ग्लोबल challenges के समाधान के लिए Global institutions का रिफॉर्म अनिवार्य है। और आतंकवाद को जड़ से मिटाना, हमारी साझी प्रतिबद्धता है।

Your Excellency,

2024 में मेरी ऑस्ट्रिया की यात्रा भी, चार दशकों बाद हुई थी। उस विज़िट के बाद आज भारत में आपका स्वागत करना, हमारे लिए बहुत गर्व और खुशी की बात है। आइए, हम भारत-ऑस्ट्रिया साझेदारी को इनोवेशन centric और फ्यूचर रेडी बनाएं।

बहुत-बहुत धन्यवाद।