PM salutes the brave hearts of Himachal Pradesh and pays respects to their families
I think the Congress has become a laughing club, says PM Modi
Would even a child in Himachal believe that the Congress has "zero tolerance" to corruption, asks PM Modi
On the 9th November, It is time to bid farewell to those who have looted Himachal: PM
Congress is a party that now deals only with 'Bhrashtachaar', 'Pariwaarwaad', 'Jaatiwaad', says PM Modi

హిమాచల్ ప్రదేశ్లోని రేహాన్, దౌలా కువా బహిరంగ సభలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపన్యసించారు. రాష్ట్రంలో నీటి సరఫరా లభ్యతకు కృషి చేసిన శాంత కుమార్ జీ ని మరియు విద్య మరియు పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేసిన ప్రేమ్ కుమార్ ధుమాల్జీలను ఆయన గుర్తుచేసుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రధాని విమర్శిస్తూ, "కాంగ్రెస్ ఒక నవ్వుతూ క్లబ్ మారింది. అవినీతి మాత్రమే కాంగ్రెస్ గుర్తింపు. వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూనే అవినీతిని సహించమని అంటున్నారు.”

కొంతమంది ప్రజలు తమ నల్లధనాన్ని కోల్పోయినందున వారు ఇప్పటికీ నోట్లరద్దు గురించి ఫిర్యాదు చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. '' కాంగ్రెస్ నుంచి ఎటువంటి ఆశాభావం లేనందువల్ల దానినుండి ఏమీ ఆశించలేము. వారు చెప్పేది ఏమిటో, ఎందుకు చెప్తున్నారో లేదా ఎక్కడ ఏమి చెప్తున్నారో కూడా వారికి తెలియదు, "అని ప్రధాని అన్నారు.

'దేవ్ భూమీ హిమాచల్' ను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది.

బహిరంగ సభలో మాట్లాడుతూ, హిమాచల్ ప్రదేశ్లో వున్న 5 భూతాలైన 'మైనింగ్ మాఫియా', 'అటవీ మాఫియా', 'డ్రగ్ మ్యాఫియా', 'టెండర్ మాఫియా', 'బదిలీ మాఫియా'లను తరిమికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజలను కోరారు.

హిమాచల్ప్రదేశ్ ను 'వీర భూమి' గా అభివర్ణిస్తూ,రాష్ట్రంలోని ధైర్య హృదయాల సహాయం మరియు త్యాగాలను గుర్తుచేశారు.

"కాశ్మీర్ యొక్క స్వాతంత్ర్యం గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు, మన జవాన్ల తగ్యాలను ఎలా ప్రశ్నించగలుగుతున్నారని?” అని అయన  అడిగారు.

డోక్లాం సమస్య గురించి దాని తరువాత చేపట్టిన పరిష్కారాల గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. " డోక్లాం సమస్య పట్ల ఎలా వ్యవహరించామో యావత్ దేశం చూసింది, దానిని కూడా కాంగ్రెస్ ప్రశ్నించింది," అని ప్రధాన మంత్రి చెప్పారు.

"కాశ్మీర్ యొక్క స్వాతంత్ర్యం గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు, మన జవాన్ల తగ్యాలను ఎలా ప్రశ్నించగలుగుతున్నారని?” అని అయన  అడిగారు.

ఓఆర్ఓపిని వారు ఎలా పరిహసించారో తెలుపుతూ. గత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి విరుచుకు పడ్డారు. వారు మాజీ సైనికుల ఆకాంక్షలతో ఆటలాడుకున్నారని & వారి అవసరాలను తీర్చడానికి కృషి చేయలేదని ఆయన విమర్శించారు.

వరల్డ్ బ్యాంక్ వ్యాపార సౌలభ్యత ర్యాంకింగ్ గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచ బ్యాంకు తన నివేదికలో ఇటీవలే భారతదేశం యొక్క ' వ్యాపార సౌలభ్యత' ర్యాంకింగ్ ను మెరుగుపరిచిందని దానికి కూడా కాంగ్రెస్ పార్టీ  అభ్యంతరం వ్యక్తం చేసిందని అన్నారు.

అంతేకాక, అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తుడిచిపెట్టేందుకు ప్రతి ఒక్కరూ నవంబర్ 9 న ఓటు వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అనేకమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Click here to read the full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From importer to exporter: Defence equipment among 5 segments India turned trade-positive in 5 years

Media Coverage

From importer to exporter: Defence equipment among 5 segments India turned trade-positive in 5 years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ప్రధాని మోదీ మన్ కి బాత్ కోసం మీ ఆలోచనలు, సలహాలను పంచుకోండి
September 05, 2026

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27ఆదివారం నాడు తన 'మన్ కి బాట్' (మనసులో మాట) పంచుకుంటారు. మీరు వినూత్న సలహాలను మరియు ఆలోచనలు కలిగి ఉంటే, ఇక్కడ నేరుగా ప్రధానితో పంచుకునే అవకాశం ఉంది. కొన్ని సలహాలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు.

 దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ సలహాలను పంచుకోండి.