గురు తేజ్ బహదూర్ సింగ్ అమరులైన దినాన్ని పురస్కరించుకుని  ఈరోజు ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఘనంగా నివాళులర్పించారు.   స్వాతంత్ర్యం, మానవీయ గౌరవం కోసం ఆయన చేసిన త్యాగం చేసిన తిరుగులేని త్యాగం ఎల్లకాలం గుర్తుంటుందని
ప్రధానమంత్రి పేర్కొన్నారు. సమగ్రతతో, మానవీయ గౌరవంతో మానవాళి జీవించడానికి వారు ప్రేరణగా నిలుస్తారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఒక  సందేశమిస్తూ ప్రధానమంత్రి,
“ఇవాళ, మనం శ్రీ గురు తేజ్ బహదూర్జీని అమరత్వాన్ని స్మరించుకుంటున్నాం. వారు అసమాన ధైర్యసాహసాలకు,
సంకల్ప బలానికి గుర్తు. స్వాతంత్ర్యం కోసం, మానవ గౌరవం కోసం వారు చేసిన తిరుగులేని త్యాగం మానవాళి సమగ్రతతో, దయతో జీవించడానికి నిరంతరం ప్రేరణనిస్తుంది.
వారి బోధనలు సమైక్యతను,ధర్మ నిరతను నొక్కి చెప్పడమే కాక, సోదర భావం ,
శాంతియుత జీవనమార్గంలో మనకు వెలుగును ప్రసరింప చేస్తాయి”అని  పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Army’s field hospital saves elderly woman rescued from rubble in quake-hit Venezuela

Media Coverage

Indian Army’s field hospital saves elderly woman rescued from rubble in quake-hit Venezuela
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 1 జూలై 2026
July 01, 2026

PM Modi's Vision: Driving Digital Empowerment, Inclusive Development and India's Global Rise