ప్రజలకు ఉత్తమ నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాలు అందేటట్టు చూడడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందనీ, సమృద్ధిని పెంచడానికి సంధానానికి ఉన్న శక్తిని వినియోగించుకొంటోందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పునరుద్ఘాటించారు. త్వరలో సిద్ధం కానున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం సంధానాన్ని పెంచడంతోపాటు ఎన్‌సీఆర్‌లోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ ‘జీవన సౌలభ్యాన్ని’ మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రి శ్రీ రాం మోహన్ నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధాని బదులిస్తూ తాను కూడా ఎక్స్‌లో ఈ కింది విధంగా పేర్కొన్నారు:  

‘‘త్వరలో సిద్ధం కానున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం సంధానాన్ని పెంచడంతో పాటే ఎన్‌సీఆర్‌లోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ ‘జీవన సౌలభ్యాన్ని’ కూడా మెరుగురుస్తుంది. ప్రజలకు ఉత్తమ నాణ్యత తో కూడిన మౌలిక సదుపాయాలు అందేటట్టు చూడడానికి మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటూ, సమృద్దిని ఇప్పటికన్నా మరింతగా పెంచడానికి సంధానానికున్న శక్తిని వినియోగించుకొంటోంది’’.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'We bow to all the great women and men who made our Constitution': PM Modi extends Republic Day wishes

Media Coverage

'We bow to all the great women and men who made our Constitution': PM Modi extends Republic Day wishes
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 జనవరి 2025
January 26, 2025

Appreciation for PM Modi’s Vision for Taking India to New Heights on 76 Republic Day

Citizens Appreciate PM Modi’s Commitment to Celebrate Unsung Heroes Amongst Us – People’s Padma