President Maithripala Sirisena of Sri Lanka speaks to PM Modi, condemns Uri terror attack

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన కొద్ది సేపటి క్రితం టెలిఫోన్ లో సంభాషించారు. జమ్మూ – కశ్మీర్ లోని ఉరీలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటన పట్ల శ్రీ మైత్రిపాల సిరిసేన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సీమాంతర ఉగ్రవాద దాడిని అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన తీవ్రంగా ఖండించారు. అమరుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.

ఈ ప్రాంతంలో ఉగ్రవాద ఉపద్రవాన్ని అంతం చేసేందుకు ఈ ప్రాంత దేశాలన్నీ పరస్పరం స్థిర ప్రాతిపదికన సహకరించుకోవలసిన అవసరాన్ని గురించి ఇరువురు నేతలు మాట్లాడుకొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'We'll provide AI skill training to 1 crore youth': PM Modi's big announcement on Independence Day 2026

Media Coverage

'We'll provide AI skill training to 1 crore youth': PM Modi's big announcement on Independence Day 2026
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 ఆగష్టు 2026
August 15, 2026

Azadi Ka Amrit Mahotsav Continues: PM Modi’s Independence Day Vision Unites Growth, Youth Power & National Pride