ఆర్చ్‌బిషప్ శ్రీ జార్జి కూవాకాడ్‌ను పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్‌గా చేయనుండడం భారతదేశానికి అత్యంత గర్వకారణమైన విషయం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున అన్నారు.

ప్రధానమంత్రి కార్యాలయం తన హ్యాండిల్ నుంచి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొంది:

‘‘ఆర్చ్‌బిషప్ శ్రీ జార్జి కూవాకాడ్ ను పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్‌గా ప్రకటించనుండడం భారతదేశానికి అమిత గర్వకారణమైన విషయం.

ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి కేంద్ర మంత్రి శ్రీ జార్జి కురియన్ నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గాన్ని భారత ప్రభుత్వం పంపించింది.

ఈ కార్యక్రమాని కన్నా ముందు, పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్‌తో భారతీయ ప్రతినిధి వర్గం సమావేశమైంది.
@Pontifex
@GeorgekurianBjp”

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
‘Jan Shakti Sarvopar’: PM Modi hails BJP’s decisive win in Delhi election, praises BJP Karyakartas

Media Coverage

‘Jan Shakti Sarvopar’: PM Modi hails BJP’s decisive win in Delhi election, praises BJP Karyakartas
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 ఫెబ్రవరి 2025
February 09, 2025

Citizens Thank PM Modi for Progressive Reforms, Strengthening Manufacturing Sector and Infrastructure Growth