ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టీకామందు అభివృద్ధి, తయారీ ప్రక్రియల ను స్వయంగా సమీక్షించడానికి మూడు నగరాల పర్యటన కు రేపటి రోజు న బయలుదేరుతున్నారు.  ఆయన అహమదాబాద్ లో జైడస్ బయోటెక్ పార్కు ను, హైదరాబాద్ లో భారత్ బయోటెక్ ను, పుణే లోని సీరమ్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియా ను సందర్శిస్తారు.

కోవిడ్-19 తో పోరు లో భారతదేశం ఒక నిర్ణయాత్మక దశ లో ప్రవేశిస్తుండడంతో, ప్రధాన మంత్రి ఈ కేంద్రాలను సందర్శించడంతో పాటు అక్కడి శాస్త్రవేత్తలతో చర్చలు జరపడం వల్ల వ్యాక్సీన్ రూపకల్పన కు జరుగుతున్న సన్నాహాలను గురించి, అందులో ఎదురయ్యే సవాళ్లను గురించి తెలుసుకోవడం అనే అంశాలు భారతదేశం పౌరులకు టీకామందు ను ఇప్పించే ప్రయత్నం తాలూకు రోడ్ మ్యాప్ తయారీ లో ఆయన కు సహాయకారి కానున్నాయి.  

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony

Media Coverage

Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 06 ఆగష్టు 2026
August 06, 2026

New India Defies the Storm: Multi-Front Progress Under PM Modi