నవరాత్రుల రెండో రోజును పురస్కరించుకొని నేడు బ్రహ్మచారిణి అమ్మవారికి  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి సవాలును ఎదుర్కొనే శక్తిని తన భక్తులకు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నారు.  


సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:

“నవరాత్రుల్లో రెండో రోజు దేశ ప్రజలందరి తరఫున బ్రహ్మచారిణి అమ్మవారికి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సవాలును ఎదుర్కొనే శక్తిని తన భక్తులకు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. "

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions