పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ్ జీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ్ ఆదర్శాలూ, విలువలపై ఆధారపడిన ఆయన ఆలోచనలూ దేశంలో ప్రతి తరానికీ మార్గదర్శనం చేస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ-
‘‘మాతృభూమిని అనన్య ఉపాసకుడిగా పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ్ గారికి ఆయన పుణ్యతిథి సందర్భంగా నేను సాదర శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. విలువలపై ఆధారపడిన ఆయన ఆదర్శాలూ, ఆలోచనలూ దేశంలో ప్రతి తరం వారికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.
मातृभूमि के अनन्य उपासक पंडित दीनदयाल उपाध्याय जी को उनकी पुण्यतिथि पर सादर नमन। मूल्यों पर आधारित उनके सिद्धांत और विचार देश की हर पीढ़ी के लिए पथ-प्रदर्शक बने रहेंगे।
— Narendra Modi (@narendramodi) February 11, 2026


