భారతదేశం - ఇజ్‌రాయిల్ సంబంధాల ను దృఢతరం గా మలచడం లో ప్రధాని శ్రీ నెతన్యాహూ అందించిన తోడ్పాటు ను గుర్తు కు తీసుకు వచ్చిన ప్రధాన మంత్రి
ఇద్దరు నేతలు భారతదేశం - ఇజ్‌రాయిల్ వ్యూహాత్మకభాగస్వామ్యాన్ని మరింత గా బలపరచాలన్న వారి యొక్క వచనబద్ధత ను పునరుద్ఘాటించారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఇజ్‌రాయిల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ, శ్రీ నరేంద్ర మోదీ మళ్ళీ ఎన్నికైన సందర్భం లో అభినందనల ను తెలియ జేశారు.

 

భారతదేశం యొక్క ప్రజల పట్ల ఆయన యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలకు మరియు ఆప్యాయత కు గాను ప్రధాన మంత్రి ధన్యవాదాల ను పలుకుతూ, గడచిన కొన్నేళ్ళ లో భారతదేశం-ఇజ్‌రాయిల్ సంబంధాల ను దృఢతరం చేయడం లో శ్రీ నెతన్యాహూ అందించిన తోడ్పాటు ను గురించి ప్రస్తావించారు.

 

నేతలు ఇరువురు భారతదేశం-ఇజ్‌రాయిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అన్ని రంగాల లో మరింతగా బలపరచాలన్న వారి యొక్క నిబద్ధత ను పునరుద్ఘాటించారు.

 

ఇద్దరు నేత లు ఒకరి తో మరొకరు సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలని అంగీకరించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Cabinet approves Rs 62,500 crore for mobile phone PLI scheme 2.0

Media Coverage

Cabinet approves Rs 62,500 crore for mobile phone PLI scheme 2.0
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 జూలై 2026
July 15, 2026

Rooted in Tradition, Built for Tomorrow: PM Modi’s Blueprint for a Developed India