భారతదేశం లో జాపాన్ రాయబారి శ్రీ హిరోశీ సుజుకీ భారతీయ వంటకాల ను చూపెడుతున్నటువంటి ఒక వీడియో ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. దానిలో శ్రీ హిరోశీ సుజుకీ తన ధర్మపత్ని తో కలసి భారతీయ వంటకాల ను ఆస్వాదిస్తుండడాన్ని చూడవచ్చును.
భారతదేశం లో జాపాన్ రాయబారి శ్రీ హిరోశీ సుజుకీ ట్వీట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేస్తూ –
‘‘ఇది ఎటువంటి ఒక పోటీ అంటే అందులో మీరు ఓటమి పాలవడాన్ని చెడు గా అనుకోరు, శ్రీమాన్ రాయబారి గారు. మీరు భారతదేశం పాక కళ సంబంధి వైవిధ్యం తాలూకు మజా ను పొందుతూ మరి దానిని అంతటి నూతనమైనటువంటి పద్ధతి లో ఆవిష్కరించడాన్ని చూసి బాగుందనిపించింది. ఇక ముందు కూడాను ఇటువంటి వీడియో లు వస్తూ ఉంటే బాగుంటుంది.’’ అని పేర్కొన్నారు.
This is one contest you may not mind losing, Mr. Ambassador. Good to see you enjoying India’s culinary diversity and also presenting it in such an innovative manner. Keep the videos coming! https://t.co/TSwXqH1BYJ
— Narendra Modi (@narendramodi) June 11, 2023