షేర్ చేయండి
 
Comments

ఆదేశాత్మకమైనటువంటి క్వారన్ టీన్ ముగిసిన తరువాత 2 చీతాల ను కునో ప్రాకృతిక వాసం లో మరింత గా అలవాటు పడడం కోసమని పెద్ద ఆవరణ లోకి వదలిపెట్టడం జరిగిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వెల్లడించారు.

శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో -

“గొప్ప వార్త. ఆదేశాత్మక క్వారన్ టీన్ ముగిసిన అనంతరం, 2 చీతాల ను కునో ప్రాకృతిక వాసం లో మరింత గా అలవాటుపడడం కోసమని ఒక పెద్ద వరణ లో వదలివేయడమైంది. మిగతా చీతాల ను కూడాను త్వరలోనే అదే ఆవరణ లోకి విడచిపెట్టడం జరుగుతుంది. చీతాలు అన్నీ ఆరోగ్యం తోను, చురుకు గాను మరియు చక్కని సర్దుబాటు చేసుకొంటున్నాయి అని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
India's forex reserves rise $12.8 billion to 6-week high of $572.8 billion

Media Coverage

India's forex reserves rise $12.8 billion to 6-week high of $572.8 billion
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 మార్చి 2023
March 25, 2023
షేర్ చేయండి
 
Comments

A Flood of Support and Appreciation for PM Modi During His Historic Visit to Karnataka