ఈ రోజు వీర బాల దివస్ సందర్భంగా సాహిబ్‌జాదేల అసమాన సాహసం, త్యాగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. పరాక్రమానికి, విలువల పట్ల అంకితభావానికి వారి త్యాగం గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని శ్రీ మోదీ అన్నారు. మాతా గుజ్రీజీ, శ్రీ గురు గోవింద్ సింగ్‌జీల ధైర్యసాహసాలను సైతం గుర్తు చేసుకున్నారు.

ఎక్స్‌‌లో ప్రధాని చేసిన పోస్టు:

‘‘ఈ రోజు వీర బాల దివస్ సందర్భంగా సాహిబ్‌జాదేల అసమాన సాహసం, త్యాగాలను మనం స్మరించుకుంటున్నాం. చిన్న వయసులోనే తాము నమ్మిన విశ్వాసంపై, నియమాలపై దృఢంగా నిలిచారు. పరాక్రమానికి, విలువల పట్ల అంకితభావానికి వారి త్యాగం గొప్ప ఉదాహరణ. మాతా గుజ్రీజీ, శ్రీ గురు గోవింద్ సింగ్‌జీ దైర్య సాహసాలను కూడా మనం గుర్తు చేసుకుందాం. న్యాయమైన, కరుణతో నిండిన సమాజ నిర్మాణంలో వారు ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటారు’’

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Small tickets but big shift in MF investing: How Gen Z is rewriting India’s investment playbook

Media Coverage

Small tickets but big shift in MF investing: How Gen Z is rewriting India’s investment playbook
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 జనవరి 2026
January 06, 2026

Aatmanirbhar Accelerates: PM Modi’s Vision Delivering Infrastructure, Innovation and Inclusion