శహీద్ భగత్ సింహ్ కు ఆయన జయంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో-

‘‘స్వాతంత్ర్య మహా సేనాని శహీద్ భగత్ సింహ్ కు ఆయన జయంతి నాడు ఇదే వినమ్ర శ్రద్దాంజలి.

సాహసి భగత్ సింహ్ భారతదేశం లో ప్రతి ఒక్కరి మనసు లోనూ జీవిస్తూ ఉన్నారు. ఆయన సాహసోపేతమైనటువంటి త్యాగం అసంఖ్యాకుల లో దేశభక్తి జ్వాల ను రగిలించింది. ఆయన జయంతి సందర్భం లో నేను ఆయన కు శిరస్సు ను వంచి ప్రణామాన్ని ఆచరిస్తున్నాను; ఆయన పవిత్ర ఆదర్శాల ను స్మరించుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Congress settled illegal Bangladeshi migrants in Assam: PM Modi

Media Coverage

Congress settled illegal Bangladeshi migrants in Assam: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2025
December 21, 2025

Assam Rising, Bharat Shining: PM Modi’s Vision Unlocks North East’s Golden Era