భారతదేశాని కి ఒకటో రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులను అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘స్వతంత్ర భారతదేశాని కి ఒకటో రాష్ట్రపతి మరియు అద్వితీయ ప్రతిభ సంపన్నుడు, భారత రత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు ఆయన జయంతి సందర్భం లో ఇవే వందన శతాలు. ఆయన దేశ స్వాతంత్య్ర సంగ్రామం లో తనదైన విశిష్టమైనటువంటి తోడ్పాటు ను అందించారు. దేశ హితం కోసం అంకితం అయిన ఆయన జీవనం దేశవాసుల కు ఎల్లప్పటికీ ప్రేరణ ను అందించేదిగా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
स्वतंत्र भारत के पहले राष्ट्रपति और अद्वितीय प्रतिभा के धनी भारत रत्न डॉ. राजेन्द्र प्रसाद को उनकी जयंती पर शत-शत नमन। उन्होंने देश के स्वतंत्रता संग्राम में अपना विशिष्ट योगदान दिया। राष्ट्रहित में समर्पित उनका जीवन देशवासियों के लिए हमेशा प्रेरणास्रोत बना रहेगा।
— Narendra Modi (@narendramodi) December 3, 2021


