పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

శ్రీ వెంకయ్య నాయుడు కు ఉన్న జ్ఞానాన్ని మరియు దేశ ప్రగతి పట్ల ఆయన కు ఉన్న ఉద్వేగాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ లో -

‘‘శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు గారి తో సమావేశమయ్యాను. ఆయన తో దశాబ్దాల తరబడి కలసి పని చేసే అవకాశం నాకు లభించింది; ఆయన కు ఉన్న జ్ఞానాన్ని మరియు భారతదేశం యొక్క ప్రగతి పట్ల ఆయన లో ఉన్న ఉద్వేగాన్ని నేను ఎల్లప్పుడూ అభిమానిస్తూ వచ్చాను.

మా మూడో పదవీ కాలానికి గాను వెంకయ్య గారు తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.’’ అని తెలిపారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi pitches India as stable investment destination amid global turbulence

Media Coverage

PM Modi pitches India as stable investment destination amid global turbulence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 జనవరి 2026
January 11, 2026

Dharma-Driven Development: Celebrating PM Modi's Legacy in Tradition and Transformation