షేర్ చేయండి
 
Comments

బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో భాగం గా జరిగిన బాడ్ మింటన్ డబల్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు తృష జాలి గారి కి మరియు గాయత్రి గోపీచంద్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘బాడ్ మింటన్ డబుల్స్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు తృష జాలి గారు మరియు గాయత్రి గోపిచంద్ గారు లను చూసి మన కు గర్వం గా ఉంది. తృష కామన్ వెల్థ్ గేమ్స్ కు బయలుదేరి వెళ్ళే కంటే ముందు, గాయత్రి తో తనకు ఉన్న స్నేహాన్ని గురించి నాతో చెప్పారు. అయితే, ఒకవేళ తాను ఒక పతకాన్ని సాధించడం అంటూ జరిగితే గనక ఆ గెలుపు ను ఏ విధం గా వేడుక గా నిర్వహించుకొనేదీ తాను ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని ఆమె అన్నారు. ఇప్పుడు ఆమె దీనికి సంబంధించిన ప్రణాళిక ను సిద్ధం చేసుకొనే ఉండి ఉండవచ్చని నేను ఆశిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
India's textile industry poised for a quantum leap as Prime Minister announces PM MITRA scheme

Media Coverage

India's textile industry poised for a quantum leap as Prime Minister announces PM MITRA scheme
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM conveys Nav Samvatsar greetings
March 22, 2023
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has greeted everyone on the occasion of Nav Samvatsar.

The Prime Minister tweeted;

“देशवासियों को नव संवत्सर की असीम शुभकामनाएं।”