తాశ్ కంద్ లో జరిగిన పురుషుల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ శిప్స్ లో మొట్ట మొదటసారి గా పతకాల ను గెలిచినందుకు శ్రీ దీపక్ భోరియా, శ్రీ హసాముద్దీన్ మరియు శ్రీ నిశాంత్ దేవ్ లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

 

క్రీడ లు మరియు యువజన వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ యొక్క ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి తాను తిరిగి ట్వీట్ చేస్తూ,

 

‘‘శ్రీయుతులు దీపక్ భోరియా, హసాముద్దీన్ మరియు నిశాంత్ దేవ్ లకు ఇవే అభినందన లు. వారి కార్యసాధన లు చాలా ప్రేరణ ను ఇచ్చేటటువంటి గా ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
What will be India's 3 reform priorities for next decade? Here's what PM Modi said

Media Coverage

What will be India's 3 reform priorities for next decade? Here's what PM Modi said
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 ఫెబ్రవరి 2026
February 15, 2026

Visionary Leadership in Action: From AI Global Leadership to Life-Saving Reforms Under PM Modi