పద్మ పురస్కార గ్రహీత, ప్రముఖ వృక్షశాస్త్ర నిపుణుడు డాక్టర్ కేఎస్ మణిలాల్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు.

‘‘పద్మ పురస్కార గ్రహీత, ప్రముఖ వృక్ష శాస్త్ర నిపుణులు డాక్టర్ కేఎస్ మణిలాల్ మరణం దిగ్భ్రాంతి కలిగించింది. వృక్షశాస్త్రంలో ఆయన చేసిన కృషి భవిష్యత్తులో వృక్షశాస్త్ర నిపుణులకు, పరిశోధకులకు మార్గనిర్దేశం చేస్తుంది. కేరళ చరిత్ర, సంస్కృతిపై సైతం ఆయన ఆసక్తి చూపించేవారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికీ, స్నేహితులకూ నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Financial services adoption increases with more women participation

Media Coverage

Financial services adoption increases with more women participation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 మార్చి 2025
March 14, 2025

Appreciation for Viksit Bharat: PM Modi’s Leadership Redefines Progress and Prosperity