మధ్య ప్రదేశ్ లో ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో :

‘‘మధ్య ప్రదేశ్ లోని గుణ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన హృదయ విదారకం గా ఉంది. ఈ విషాద సంఘటన లో దగ్గరి సంబంధికుల ను కోల్పోయినటువంటి వ్యక్తుల కు నేను నా యొక్క ప్రగాఢమైన శోకాన్ని మరియు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. దీనితో పాటు గా, ఈ దుర్ఘటన లో గాయపడిన వారంతా త్వరలో స్వస్థులు అవ్వాలి అని నేను కోరుకొంటున్నాను. బాధితుల కు చేతనైన అన్ని విధాల సహాయాన్ని అందించడం లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం తలమునకలు గా ఉంది: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Housing for all' by 2029: Centre approves Rs 10,021 crore fund for PMAY-G in 12 states

Media Coverage

'Housing for all' by 2029: Centre approves Rs 10,021 crore fund for PMAY-G in 12 states
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 జూన్ 2026
June 03, 2026

One Vision, Many Fronts: How PM Modi is Building Viksit Bharat Across Tech, Defense, Green Energy & Welfare