మాతా వైష్ణోదేవి భ‌వ‌న్‌ వద్ద దుర్ఘటనలో ప్రాణనష్టం సంభవించడంపై ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో-

“మాతా వైష్ణోదేవి భవన్‌లో తొక్కిసలాట వల్ల ప్రాణనష్టం వాటిల్లడంపై ఎంతో కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘటనపై జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ శ్రీ @మనోజ్‌ సిన్హాతో మాట్లాడాను. అలాగే మంత్రులు శ్రీ @డాక్టర్‌ జితేంద్రసింగ్‌, @నిత్యానందర్‌ రాయ్‌, బీజేపీ పరిస్థితిని సమీక్షించారు” అని ఆయన పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Cabinet approves ₹1,570 crore ship repair facility at Vadinar, Gujarat

Media Coverage

Cabinet approves ₹1,570 crore ship repair facility at Vadinar, Gujarat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 మే 2026
May 06, 2026

New India, New Pride: When Self-Reliance Meets Results — A Tribute to PM Modi