యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పూర్వ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ మీద జరిగిన దాడి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఈ రోజున ఖండించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమంలో :

‘‘నా మిత్రుడు, పూర్వ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ మీద దాడి జరగడం నన్నెంతో కలచివేసింది. ఈ ఘటన ను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలలో, ప్రజాస్వామ్య వ్యవస్థలలో హింస కు తావు లేదు. శ్రీ డోనాల్డ్ ట్రంప్ త్వరగా పున:స్వస్థుడు కావాలని కోరుకుంటున్నాను. ప్రాణాలను కోల్పోయిన కుటుంబానికి, గాయపడ్డ వ్యక్తులకు మరియు అమెరికా ప్రజలకు కలిగిన దు:ఖంలో మేము సైతం పాలుపంచుకొంటున్నాం. వారికి ఓదార్పు లభించాలంటూ ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాం.

శ్రీ @realDonaldTrump." అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 సెప్టెంబర్ 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi