హాంగ్ ఝోవు లో ఏశియాన్ గేమ్స్ లో మొట్టమొదటిసారి గా ఆడుతూ, బంగారు పతకాన్ని చేజిక్కించుకొన్న పురుషుల క్రికెట్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -
‘‘మన పురుషుల క్రికెట్ జట్టు ఏశియాన్ గేమ్స్ లో ఆడడం మొదలుపెట్టి స్వర్ణ పతకాన్ని గెలిచింది. ఈ చరిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించినందుకు గాను మన అసాధారణ క్రికెటర్ లకు ఇవే హృదయ పూర్వకమైనటువంటి అభినందన లు. వారి యొక్క మక్కువ మరియు వారి యొక్క టీమ్ వర్కు దేశ ప్రజల ను మరొక్క మారు గర్వపడేటట్లు గా చేశాయి. వారికి మెరుగైనటువంటి భవిష్యత్తు లభించాలి అని కోరుకుంటూ, శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని వ్రాశారు.
Our Men's Cricket Team strikes Gold in their debut appearance at the Asian Games.
— Narendra Modi (@narendramodi) October 7, 2023
Heartiest congratulations to our incredible cricketers on this historic win. Their passion and teamwork have once again made the nation proud. My best wishes for their future endeavours. pic.twitter.com/zXzMfdUSOV


