శ్రీశ్రీశ్రీ శివ‌కుమార స్వామి జయంతి ప్ర‌త్యేక సంద‌ర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:

“ఆయన జయంతి కార్యక్రమం ప్రత్యేక సందర్భంలో పూజనీయులైన డాక్టర్ శ్రీశ్రీశ్రీ శివకుమార స్వామిగారికి నా శిరసాభివందనాలు. కోట్లాది ప్రజల హృదయాల్లో ఆయన స్ఫూర్తినింపి చైతన్యపరిచారు. సమాజ సేవ, సంక్షేమంతోపాటు ప్రజలకు సాధికారత కల్పనకు ఆయన సదా ప్రాధాన్యమిచ్చారు. స్వామిగారి ఆశయ సాధనకు మేం శక్తివంచన లేకుండా నిరంతరం కృషి చేస్తాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India can be a factor of stabilisation in global affairs: Chile backs New Delhi bid for UNSC permanent seat

Media Coverage

India can be a factor of stabilisation in global affairs: Chile backs New Delhi bid for UNSC permanent seat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 జనవరి 2026
January 10, 2026

Viksit Bharat Unleashed: From Farms to Hypersonics Under PM Modi's Vision