ఆంధ్ర ప్రదేశ్ కుముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణాన్నిస్వీకరించిన శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు కుఅభినందనల ను తెలియజేశారు

ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింద పేర్కొన్న విధం గా ఒక సందేశాన్ని నమోదు చేశారు:

"ఆంధ్ర ప్రదేశ్ లో క్రొత్త ప్రభుత్వం యొక్క పదవీ స్వీకార ప్రమాణం కార్యక్రమాని కి హాజరు అయ్యాను. ముఖ్యమంత్రి అయిన శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రభుత్వం లో మంత్రులు గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన ఇతరులు అందరికీ ఇవే అభినందన లు. ఆంధ్ర ప్రదేశ్ ను కీర్తి తాలూకు క్రొత్త శిఖరాల కు తీసుకు పోవడం కోసం మరియు రాష్ట్రం లో యువత యొక్క ఆకాంక్షల ను నెరవేర్చడం కోసం టిడిపి, జన సేన, ఇంకా బిజెపి ల ప్రభుత్వం పూర్తి గా కట్టుబడి ఉంది.’’

 

 

The Prime Minister shared a video;

The Prime Minister’s Office also posted;

 “PM Narendra Modi attended the swearing-in ceremony of the new Andhra Pradesh government. He congratulated Shri N Chandrababu Naidu for becoming the Chief Minister and other leaders for taking oath as Ministers.”

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
IMF retains India's economic growth outlook for FY26 and FY27 at 6.5%

Media Coverage

IMF retains India's economic growth outlook for FY26 and FY27 at 6.5%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 జనవరి 2025
January 18, 2025

Appreciation for PM Modi’s Efforts to Ensure Sustainable Growth through the use of Technology and Progressive Reforms