గౌరవనీయులు వాల్టర్ రస్సెల్ మీడ్ నేతృత్వంలోని మేధావులు, వ్యాపార వేత్తలతో కూడిన అమెరికా ప్రతినిధి బృందంతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు.

భారత్ - అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలోనూ.. అలాగే ప్రపంచ శాంతి, పురోగతి, శ్రేయస్సు లక్ష్యంగా ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ వారి కృషి ఎంతో విలువైనదని ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“గౌరవనీయులు వాల్టర్ రస్సెల్ మీడ్ నేతృత్వంలోని మేధావులు, వ్యాపార వేత్తలతో కూడిన అమెరికా ప్రతినిధి బృందంతో సంభాషించడం సంతోషాన్నిచ్చింది. భారత్ - అమెరికా సంబంధాల బలోపేతంలోనూ.. అలాగే ప్రపంచ శాంతి, పురోగతి, శ్రేయస్సు లక్ష్యంగా ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ వారి కృషి ఎంతో విలువైనది.

@wrmead”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Cabinet approves Rs 4,415 crore upgrade of 233 km NH-347B in Madhya Pradesh

Media Coverage

Cabinet approves Rs 4,415 crore upgrade of 233 km NH-347B in Madhya Pradesh
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 జూన్ 2026
June 04, 2026

India's Remarkable Stride Under PM Modi: Clean Energy Jobs, Infrastructure Surge & Global Trade Wins