ఆషాఢ పూర్ణిమ-ధమ్మ చక్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రేపు, 2021 జూలై, 24వ తేదీ ఉదయం 8 గంటల 30 నిముషాలకు, తమ సందేశాన్ని పంచుకోనున్నారు.

ఈ మేరకు, సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ఒక ట్వీట్‌ చేస్తూ, 

"రేపు, జూలై 24వ తేదీ ఉదయం 8 గంటల 30 నిముషాలకు, ఆషాఢ పూర్ణిమ-ధమ్మ చక్ర దినోత్సవ కార్యక్రమంలో నా సందేశాన్ని పంచుకుంటాను." అని తెలియజేశారు. 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 సెప్టెంబర్ 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi