అమృత్ సర్ లో జరిగిన రైలు ప్రమాదం కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘అమృత్ సర్ లో జరిగిన రైలు ప్రమాదం అంతులేని దు:ఖాన్ని కలిగించింది. ఈ విషాద ఘటన అతి హృద‌య‌విదారకమైనటువంటి ఘటన. ఈ దుర్ఘటన లో ప్రాణాలను కోల్పోయిన వారి యొక్క కుటుంబ సభ్యులకు ఇదే నా ప్రగాఢ సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. నేను అధికారులతో మాట్లాడి, సత్వర సహాయ కార్యకలాపాలను చేపట్టవలసిందంటూ వారికి సూచించాను’’ అంటూ ప్రధాన మంత్రి తన మనోభావాలను ట్విటర్ ద్వారా వెల్లడించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Housing ministry raises EWS housing target under PMAY 2.0 by 350%

Media Coverage

Housing ministry raises EWS housing target under PMAY 2.0 by 350%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 ఫెబ్రవరి 2026
February 05, 2026

Viksit Bharat in Action: Budget 2026-27 Powers India's Infrastructure, Digital, and Green Revolution Under PM Modi