30 young business leaders from Oman, who are part of the Oman India Joint Business Council, meet PM Narendra Modi
PM Modi highlights the scope for cooperation in Energy Security and Food Security between India and Oman

ఓమాన్ ఇండియా జాయింట్ బిజినెస్ కౌన్సిల్ లో భాగంగా ఉన్నటువంటి సుమారు 30 మంది యువ వ్యాపార వేత్తల బృందం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమైంది .

ఈ సందర్భంగా వారు ఉభయ దేశాల ఉమ్మడి చరిత్ర మరియు సముద్ర మార్గాల తాలూకు తమ తమ దృష్టికోణాలను వెల్లడించారు.

ముఖాముఖి లో ప్రధాన మంత్రి ఇరు దేశాల మధ్య శక్తి భద్రత మరియు ఆహార భద్రత లలో సహకారానికి ఉన్న అవకాశాలను గురించి ప్రముఖంగా వివరించారు. పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ఆరంభం అవుతున్న సందర్భంగా ఓమాన్ సుల్తాన్ కు తన శుభాకాంక్షలను కూడా ఆయన తెలియజేశారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12

Media Coverage

Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 ఆగష్టు 2026
August 12, 2026

India Rising on Every Front: Economic Strength, Global Recognition & Self-Reliance Under PM Modi’s Vision