ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అండమాన్-నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి (రిటైర్డ్) ఇవాళ సమావేశమయ్యారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని అండమాన్-నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ (రిటైర్డ్) డి.కె.జోషి ఈ రోజు కలుసుకున్నారు” అని తెలిపింది.
పీఎంఓ ఇండియా 2026 మార్చి 20
Lieutenant Governor of Andaman & Nicobar Islands, Admiral D K Joshi, (Retd.) met Prime Minister @narendramodi. pic.twitter.com/apwjNATq0S
— PMO India (@PMOIndia) March 20, 2026


