కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ డి.కె. శివకుమార్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ డి.కె. శివకుమార్ భేటీ అయ్యారు.
@CMofKarnataka”
Chief Minister of Karnataka, Shri @DKShivakumar met Prime Minister @narendramodi.@CMofKarnataka pic.twitter.com/2yyBeHC8JU
— PMO India (@PMOIndia) June 11, 2026


