హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయాబ్ సింగ్ సైనీ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:  

 

“హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయాబ్ సింగ్ సైనీ గారిని కలుసుకున్న సందర్భంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజీపీ సాధించిన చారిత్రిక విజయానికి శుభాకాంక్షలు తెలియజేశాను. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడంలో హర్యానా పాత్ర మరింత కీలకం కాగలదన్న విశ్వాసం కలుగుతోంది” అని శ్రీ మోదీ @NayabSainiBJP" హర్యానా ముఖ్యమంత్రిని ట్యాగ్ చేశారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian coffee exports reach 140 countries in FY2025–26

Media Coverage

Indian coffee exports reach 140 countries in FY2025–26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
నిస్వార్థ సేవ భావనను బోధించే సంస్కృత సుభాషితాన్ని తెలియజేసిన ప్రధానమంత్రి
August 07, 2026

నిస్వార్థ సేవ గుణాన్ని, ఇతరుల వద్ద నుంచి మరేదీ ఆశించకుండా వారి మేలు కోసం పని చేయాలనే గొప్ప ఆదర్శాన్ని బోధిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

‘‘కిం చంద్రమాః ప్రత్యుపకారలిప్సయా కరోతి గోభిః కుముదావబోధనమ్

స్వభావ ఏవోన్నతచేతసాం సతాం పరోపకారవ్యసనం హి జీవితమ్’’

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘కిం చంద్రమాః ప్రత్యుపకారలిప్సయా కరోతి గోభిః కుముదావబోధనమ్

స్వభావ ఏవోన్నతచేతసాం సతాం పరోపకారవ్యసనం హి జీవితమ్’ అని పేర్కొన్నారు.