ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిహార్ ముఖ్యమంత్రిశ్రీ నీతీశ్ కుమార్ ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిహార్ ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్ కుమార్ సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.
Chief Minister of Bihar, Shri @NitishKumar, met Prime Minister @narendramodi. pic.twitter.com/90j2edfVXE
— PMO India (@PMOIndia) February 7, 2024


