ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘భూమి ని కాపాడే ఉద్యమం’ అనే అంశం పై జూన్ 5వ తేదీ నాడు ఉదయం 11 గంటల కు విజ్ఞ‌ాన్ భవన్ లో ఏర్పాటైన ఒక కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడాను.

‘భూమి ని కాపాడే ఉద్యమం’ అనేది క్షీణిస్తున్న భూమి స్వస్థత ను గురించిన చైతన్యాన్ని అధికం చేసేటందుకు మరియు భూమి స్వస్థత ను మెరుగుపరచడం కోసం ఒక జాగృత ప్రతిస్పందన ను వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించినటువంటి ప్రపంచ వ్యాప్తం గా సాగుతున్న ఉద్యమం. ఈ ఉద్యమాన్ని సద్గురు 2022వ సంవత్సరం మార్చి నెల లో మొదలుపెట్టారు. దీనిలో భాగం గా 100 రోజు ల పాటు మోటార్ సైకిల్ పై చేసేటటువంటి ఒక యాత్ర. ఈ యాత్ర 27 దేశాల గుండా సాగుతున్నది. జూన్ 5వ తేదీ ఈ యాత్ర లో 75వ రోజు. ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకోవడం భారతదేశం లో భూమి యొక్క స్వస్థత ను మెరుగుపరచే దిశ లో ఉమ్మడి ఆలోచనల కు మరియు నిబద్ధత కు అద్దం పడుతున్నది.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PM Modi urges states to unite as ‘Team India’ for growth and development by 2047

Media Coverage

PM Modi urges states to unite as ‘Team India’ for growth and development by 2047
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 మే 2025
May 25, 2025

Courage, Culture, and Cleanliness: PM Modi’s Mann Ki Baat’s Blueprint for India’s Future

Citizens Appreciate PM Modi’s Achievements From Food Security to Global Power