షేర్ చేయండి
 
Comments

‘శ్రీ అన్నాని’ కి ప్రజాదరణ లభించేటట్టు చూసేందుకు గాను భారతదేశం అంతటా కొనసాగుతూ ఉన్నటువంటి ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పొగడారు. 

అసమ్ సచివాలయం లో మిలిట్ కేఫ్ ను ప్రారంభించిన సందర్భం లో అసమ్ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి స్సందించారు.

శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో -

‘‘ ‘శ్రీ అన్నా’ని’ కి ప్రజాదరణ లభించేటట్లు చూడడాని కి భారతదేశం అంతటా చేపడుతున్న ఈ తరహా విభిన్న ప్రయాసల ను చూసి సంతోషం కలిగింది. ’’ అని పేర్కొన్నారు.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
Bold and brave: 4 years of Modi government 2.0

Media Coverage

Bold and brave: 4 years of Modi government 2.0
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 జూన్ 2023
June 07, 2023
షేర్ చేయండి
 
Comments

New India’s Journey Towards Growth, Progress and Stability Under PM Modi’s Leadership