ప్ర‌ధానిని క‌లిసిన చైనా స్టేట్ కౌన్సిల‌ర్ శ్రీ యాంగ్ జీచి

December 22nd, 06:52 pm

చైనా స్టేట్ కౌన్సిల‌ర్, స‌రిహ‌ద్దు వివాదానికి సంబంధించి చైనా ప్ర‌త్యేక ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్న శ్రీ యాంగ్ జీచి ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీని క‌లుసుకున్నారు.