ఐసీసీ అండర్- 19 మహిళా టి-20 ప్రపంచ కప్ 2025ను గెలిచిన భారత్.. జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు

February 02nd, 06:15 pm

‘ఐసీసీ అండర్- 19 మహిళా టి-20 ప్రపంచ కప్ 2025’ను గెలిచిన భారత్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.