గౌరవనీయులు వాల్టర్ రస్సెల్ మీడ్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందంతో సంభాషించిన భారత ప్రధాని

October 07th, 08:22 pm

గౌరవనీయులు వాల్టర్ రస్సెల్ మీడ్ నేతృత్వంలోని మేధావులు, వ్యాపార వేత్తలతో కూడిన అమెరికా ప్రతినిధి బృందంతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు.