మారిషస్ అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ

March 11th, 04:01 pm

మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరమ్ బీర్ గోఖూల్ తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్టేట్ హౌజ్ లో నేడు భేటీ అయ్యారు.