శ్రీ విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా కన్నుమూత... సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

August 24th, 07:48 pm

శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సభ్యుడు, రాజ్‌సదన్ అయోధ్య ముఖ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణంపై ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.