ప్రధానమంత్రి తో కేరళమ్ ముఖ్యమంత్రి భేటీ
May 26th, 12:39 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కేరళమ్ ముఖ్యమంత్రి శ్రీ వి.డి. సతీశన్ న్యూ ఢిల్లీ లో ఈ రోజు సమావేశమయ్యారు.కేరళం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ వీడీ సతీశన్కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
May 18th, 02:49 pm
కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వీడీ సతీశన్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నేరవేర్చేందుకు కేరళంలోని నూతన ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.