ప్రధానమంత్రితో సమావేశమైన మిజోరాం గవర్నర్

January 21st, 12:54 pm

మిజోరాం గవర్నర్ జనరల్ వీకే సింగ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో సమావేశమయ్యారు.