2030 వైపు: ఉమ్మడి భారతదేశం-యూరోపియన్ యూనియన్ సమగ్ర వ్యూహాత్మక అజెండా
January 27th, 06:48 pm
2026 జనవరి 27న న్యూఢిల్లీలో జరిగిన 16వ ఇండియా-ఈయు శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించబడిన ఉమ్మడి భారతదేశం-ఈయు సమగ్ర వ్యూహాత్మక అజెండా, భాగస్వాములిద్దరికీ మరియు విస్తృత ప్రపంచానికి పరస్పర ప్రయోజనకరమైన, కాంక్రీట్ మరియు పరివర్తనాత్మక ఫలితాలను అందించడానికి ఈయు-భారతదేశ సహకారాన్ని విస్తృతం చేయడం, లోతుగా చేయడం మరియు మెరుగైన సమన్వయం చేయడం ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.భారతదేశం - యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడి భారతదేశ అధికారిక పర్యటన మరియు 16వ ఇండియా-ఈయు శిఖరాగ్ర సమావేశంపై ఈయు సంయుక్త ప్రకటన
January 27th, 06:15 pm
ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ 77వ భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా భారతదేశానికి రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా, మైలురాయి భారతదేశం-ఈయు ఎఫ్టిఏ పై చర్చలు విజయవంతంగా ముగిసినందుకు నాయకులు ప్రశంసించారు మరియు 2030 వైపు: భారతదేశం-ఈయు ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక అజెండాను ఆమోదించారు.యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుల భారత పర్యటన: ముఖ్య నిర్ణయాలు
January 27th, 02:53 pm
2030 దిశగా: భారత్- యూరోపియన్ యూనియన్ ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక కార్యాచరణఅనువాదం: ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్లతో కలిసి నిర్వహించిన పత్రికా ప్రకటనలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 27th, 01:30 pm
నిన్న ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మొదటిసారిగా ఐరోపా సమాఖ్య అగ్రనేతలు భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ రోజు కూడా మరొక చారిత్రాత్మక సందర్భం. ఇవాళ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తులు.. తమ సంబంధాలలో ఒక సరికొత్త, నిర్ణయాత్మక అధ్యాయాన్ని చేర్చడానికి ఒకచోట చేరాయి.ఉత్సాహం, జాతీయ గర్వంతో నిండిన గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రశంసించిన ప్రధానమంత్రి
January 26th, 04:50 pm
గణతంత్ర దినోత్సవ వేడుకలను భారత్ ఎంతో ఉత్సాహంతో, గర్వంతో జరుపుకుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.చిత్రాలలో: న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో 77వ గణతంత్ర దినోత్సవం
January 26th, 08:12 am
కర్తవ్య పథ్లో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశ ఐక్యత, బలం మరియు వారసత్వాన్ని ప్రదర్శించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రీయ సమర స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించి ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు మరియు దేశం తన వీర సైనికుల పట్ల చూపించే కృతజ్ఞతను పునరుద్ఘాటించారు.ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్
September 17th, 07:09 pm
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు గౌరవ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీకి ఫోన్ చేశారు.యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు
September 04th, 06:27 pm
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు గౌరవనీయ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు గౌరవనీయ ఉర్సులా వాన్ డెర్ లేయెన్లతో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా ఉభయులతోనూ మాట్లాడారు.జీ-7 సమావేశాల్లో భాగంగా ఐరోపా కమిషన్ అధ్యక్షురాలితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
June 18th, 03:04 pm
జూన్ 17న కెనడా… కననాస్కిస్ లో జరిగిన జీ-7 సమావేశాల్లో భాగంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లెయన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫలవంతమైన చర్చలు నిర్వహించారు.ఈ వారం భారతదేశంపై ప్రపంచం
March 05th, 11:37 am
ముఖ్యమైన దేశీయ రంగాలలో పురోగతి సాధిస్తూనే ప్రపంచ భాగస్వాములతో భారతదేశం యొక్క తీవ్రమైన కృషిని ఈ వారం చూస్తోంది. యూరోపియన్ కమిషన్ నాయకత్వం భారతదేశాన్ని సందర్శించింది, లాటిన్ అమెరికాతో వాణిజ్య చర్చలు ముందుకు సాగాయి మరియు అంతర్జాతీయ వ్యాపారాలు దేశంలో తమ ఉనికిని విస్తరించాయి. అదే సమయంలో, భారతదేశ లాజిస్టిక్స్, ఆరోగ్య సంరక్షణ మరియు విమానయాన రంగాలు శాశ్వత ఆర్థిక ప్రభావాలను కలిగించే మార్పులకు లోనవుతున్నాయి.న్యూఢిల్లీలో భారత-ఐరోపా సమాఖ్య వాణిజ్య-సాంకేతిక మండలి రెండో సమావేశం అనంతరం సంయుక్త ప్రకటన
February 28th, 06:25 pm
భారత-ఐరోపా సమాఖ్య (ఇయు) వాణిజ్య-సాంకేతిక మండలి (టిటిసి) రెండో సమావేశం ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది. భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్; వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్; ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ దీనికి సహాధ్యక్షత వహించారు. అలాగే ‘ఇయు’ వైపునుంచి ‘సాంకేతికత సర్వాధిపత్యం-ప్రజాస్వామ్యం-భద్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి హెన్నా విర్కునెన్; ‘వాణిజ్యం-ఆర్థిక భద్రత-అంతర సంస్థాగత సంబంధాలు-పారదర్శకత’ కమిషనర్ శ్రీ మారోస్ సెఫ్కోవిచ్; అంకుర సంస్థలు-పరిశోధన-ఆవిష్కరణ’ కమిషనర్ ఎకటెరినా జహరీవా సహాధ్యక్షులుగా వ్యవహరించారు.Leaders’ Statement: Visit of the President of the European Commission and EU College of Commissioners to India
February 28th, 06:05 pm
Prime Minister Shri Narendra Modi and President of the European Commission Ms. Ursula von der Leyen affirmed that the EU-India Strategic Partnership has delivered strong benefits for their peoples and for the larger global good.యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నికైన ఉర్సులా వాన్ డెర్ లేయేన్ ను అభినందించిన ప్రధాన మంత్రి
July 19th, 11:48 am
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా వాన్ డెర్ లేయేన్ తిరిగి ఎన్నికైన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను ఈ రోజు అభినందించారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మళ్ళీ ఎన్నిక అయిన సందర్భంలో ఆయన కు అభినందనల ను తెలిపిన యూరోపియన్ కమిశన్ యొక్క ప్రెసిడెంటు ఉర్సులా వాన్డెర్ లేయెన్
June 06th, 01:18 pm
యూరోపియన్ కమిశన్ యొక్క ప్రెసిడెంటు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ గారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.యూరోపియన్ కమిశన్ అధ్యక్షురాలు ఉర్సు లా వాన్ డేర్ లేయెన్ కు ఈ రోజు న స్వాగతం పలికిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 25th, 04:35 pm
ఈ సంవత్సరం రైసీనా డైలాగ్ లో ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వడాని కి సమ్మతి ని వ్యక్తం చేసినందుకు గాను యూరోపియన్ కమిశన్ అధ్యక్షురాలి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజు న జరుగబోయే కార్యక్రమం లో ఆమె ఉపన్యాసాన్ని వినాలని తాను ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు.PM Modi's meeting with Presidents of European Council and European Commission
October 29th, 02:27 pm
PM Narendra Modi held productive interaction with European Council President Charles Michel and President Ursula von der Leyen of the European Commission.యూరోపియన్ కమిశన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ గారి తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 03rd, 02:04 pm
యూరోపియన్ కమిశన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న, అంటే సోమవారం నాడు, టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.Telephone Conversation between Prime Minister Shri Narendra Modi and H.E. Ursula Von Der Leyen, President of the European Commission
March 24th, 09:04 pm
Prime Minister today had a telephonic conversation with H.E. Ursula Von Der Leyen, President of the European Commission. The two leaders discussed the global situation in the context of ongoing COVID-19 pandemic.యూరోపియన్ కమిశన్ ప్రెసిడెంటు ఉర్సులా వాన్ డర్ లేయన్ తో టెలిఫోన్ లో సంభాషించిన ప్రధాన మంత్రి
December 02nd, 07:48 pm
యూరోపియన్ కమిశన్ ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతల ను స్వీకరించినందుకు ఉర్సులా వాన్ డర్ లేయన్ కు ప్రధాన మంత్రి అభినందిస్తూ, ఆమె పదవీ కాలం లో చాలా త్వరితం గా తాము సంప్రదింపులు జరుపుకో గలిగినందుకు హర్షాన్ని వ్యక్తం చేశారు. కమిశన్ కు ఆమె ఒకటో మహిళా ప్రెసిడెంట్ అయినందువల్ల ఆమె నాయకత్వం ఒక ప్రత్యేక ప్రాముఖ్యాన్ని సంతరించుకొందని కూడా ప్రధాన మంత్రి అన్నారు.