ఉపరాష్ట్రపతితో సమావేశమైన ప్రధానమంత్రి

February 16th, 09:41 pm

ఈ రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు.