ప్రధాన మంత్రి ని కలుసుకొన్న యునైటెడ్ స్టేట్స్ ఇండియా స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ఫోరమ్ యొక్క బోర్డు సభ్యులు
October 30th, 07:41 pm
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కు చెందిన పరిశ్రమ మరియు వ్యాపార రంగాల అనుభవశాలి సారథుల తో కూడిన యునైటెడ్ స్టేట్స్ ఇండియా స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ఫోరమ్ (యుఎస్ఐఎస్పిఎఫ్) యొక్క బోర్డు సభ్యులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమయ్యారు.