PM Modi shares a Sanskrit Subhashitam, paying rich tribute to Netaji Bose

December 30th, 10:10 am

PM Modi paid tribute to Netaji Subhas Chandra Bose on the historic occasion of December 30, 1943, when Netaji unfurled the Tricolour at Port Blair. The PM emphasised that this moment in history reminds the nation that freedom is not achieved merely through aspiration, but is forged through strength, hard work, justice and collective resolve.

Prime Minister pays tributes to Shri Atal Bihari Vajpayee ji at ‘Sadaiv Atal’

December 25th, 11:21 am

On the occasion of birth anniversary of former PM Vajpayee, PM Modi paid tributes at Sadaiv Atal. He stated that Atal ji’s life was dedicated to public service and national service, and that he will always continue to inspire the people of the country.

Prime Minister pays tributes to former Prime Minister Bharat Ratna Atal Bihari Vajpayee ji

December 25th, 08:43 am

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to former Prime Minister Bharat Ratna Atal Bihari Vajpayee ji on his birth anniversary, today. Shri Modi stated that he dedicated his entire life to good governance and nation-building. He will always be remembered not only as an eloquent orator but also as a spirited poet. His personality, works, and leadership will continue to serve as a guiding path for the all-round development of the country, Shri Modi said.

Prime Minister pays tributes to former PM Chaudhary Charan Singh ji on his birth anniversary

December 23rd, 09:39 am

On the birth anniversary of Former PM Bharat Ratna Chaudhary Charan Singh, PM Modi lauded his dedication to the welfare of the deprived sections of society and farmers. The PM also remarked that the country can never forget his contributions to nation-building.

PM to visit Assam on 20-21 December

December 19th, 02:29 pm

PM Modi will visit Assam on 20-21 December to launch multiple development projects. In Guwahati, the PM will pay tribute to martyrs at Swahid Smarak Kshetra and also inaugurate the new terminal building of Lokapriya Gopinath Bardoloi International Airport. Additionally, the PM will perform the Bhoomipujan of the new brownfield Ammonia-Urea Fertilizer Project at Namrup, which will benefit farmers across the region.

దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళిగా రాష్ట్రపతి భవన్‌లో పరమ్‌ వీర్ గ్యాలరీని ఏర్పాటు చేయటాన్ని స్వాగతించిన ప్రధాని

December 17th, 05:34 pm

ఇద్దరు పరమ్‌ వీర చక్ర గ్రహీతలు, ఇతర ఆవార్డుల గ్రహీతల కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ గ్యాలరీని జాతికి అంకితం చేయడం అనేది ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

విజయ్ దివస్ సందర్భంగా వీర సైనికులకు ప్రధాని నివాళి

December 16th, 09:03 am

విజయ్ దివస్ సందర్భంగా... 1971లో ధైర్యం, త్యాగంతో భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. వారి దృఢ సంకల్పం, నిస్వార్థ సేవ దేశాన్ని రక్షించాయని, దేశ చరిత్రలో గర్వించదగిన క్షణాలను లిఖించారని శ్రీ మోదీ అన్నారు.

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 75వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నివాళి

December 15th, 08:44 am

ఈ రోజు భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 75వ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశం మొత్తాన్ని ఏకం చేయడానికి, ఐక్యత అనే దారంతో భారత్‌ను కట్టి ఉంచడానికి సర్దార్ పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.

2001 పార్లమెంటు దాడిలో అమరులైన వారికి ప్రధాని నివాళి

December 13th, 11:46 am

2001 డిసెంబరు 13న జరిగిన హేయమైన ఉగ్ర దాడి సమయంలో భారత పార్లమెంటును రక్షిస్తూ, ప్రాణ త్యాగం చేసిన వీర భద్రతా సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఘనంగా నివాళి అర్పించారు.

మహాకవి సుబ్రమణ్య భారతి జయంతి.. ప్రధానమంత్రి నివాళులు

December 11th, 10:29 am

ఈ రోజు మహాకవి సుబ్రమణ్య భారతి జయంతి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

షహీద్ దివస్ సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

December 10th, 09:42 am

ఈ రోజు షహీద్ దివస్ సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చారిత్రక అస్సాం ఉద్యమంలో పాలుపంచుకున్న అమర యోధులందరినీ స్మరించుకున్నారు.

శ్రీ సి. రాజగోపాలాచారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

December 10th, 09:37 am

ఈ రోజు శ్రీ సి. రాజగోపాలాచారి జయంతి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ఒక స్వాతంత్య్ర యోధునిగానూ, ఆలోచనాపరునిగానూ, మేధావిగానూ, రాజనీతి కోవిదునిగానూ ఆయనను ప్రధానమంత్రి స్మరించుకున్నారు. 20వ శతాబ్దంలో చురుకైన మేధస్సుగల వ్యక్తుల్లో ఒకరుగా రాజాజీ మెలిగారు, విలువలను ఏర్పరచాలనీ, ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవాలనీ ఆయన విశ్వసించారు అని ప్రధానమంత్రి అన్నారు.

హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

December 06th, 08:14 pm

హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో భారత్‌కు, విదేశాలకు చెందిన విశిష్ట అతిథులు చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులను, ఇక్కడ తమ అభిప్రాయాలను పంచుకున్న సహచరులను అభినందిస్తున్నాను. శోభన గారు చెప్పిన వాటిలో నేను రెండు విషయాలను గమనించాను. మొదటిది, గతంలో మోదీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇది సూచించారు అని చెప్పారు. మీడియాకు పని చేయమని చెప్పే సాహసం ఈ దేశంలో ఎవరూ చేయరు. కానీ నేను చెప్పాను. శోభన గారు, ఆమె బృందం అత్యంత ఉత్సాహంగా దానిని పూర్తి చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఇప్పుడే ఎగ్జిబిషన్ సందర్శించాను. మీ అందరూ కూడా తప్పనిసరిగా దానిని సందర్శించమని కోరుతున్నాను. ఫొటోగ్రాఫర్ మిత్రులు క్షణాలను చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఫొటోల్లో బంధించారు. ఇక రెండో విషయానికి వస్తే... నేను ఇంకా ఆమె చెప్పిన మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ‘‘మీరు దేశానికి సేవలందించడం కొనసాగించాలి’’ అని చెప్పి ఉండొచ్చు. దానికి బదులుగా ‘‘మీరు దేశానికి సేవలందించడం కొనసాగించాలి’’ అని హిందుస్థాన్ టైమ్స్ చెబుతోందన్నారు. ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

న్యూఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

December 06th, 08:13 pm

న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన హిందూస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కావడాన్ని గమనించినట్టు తెలిపారు. సదస్సు నిర్వాహకులకు, తమ ఆలోచనలు పంచుకున్నవారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. శోభనాజీ ప్రస్తావించిన రెండు అంశాలను తాను శ్రద్ధగా గమనించినట్లు శ్రీ మోదీ తెలిపారు. అందులో మొదటిది, గతంలో తాను ఈ వేదికకు వచ్చినప్పుడు చేసిన ఒక సూచనను ఆమె గుర్తు చేశారని, మీడియా సంస్థల విషయంలో అలా సూచనలు ఇవ్వడం చాలా అరుదని, అయినా తాను ఆ పని చేశానని ఆయన అన్నారు. ఆ సూచనను శోభనా జీ, వారి బృందం ఉత్సాహంగా అమలు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించినప్పుడు, ఫొటోగ్రాఫర్లు క్షణాలను చిరస్మరణీయంగా మలిచిన తీరును చూశానని, ఆ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని ఆయన కోరారు. శోభనా జీ ప్రస్తావించిన రెండో అంశం గురించి శ్రీ మోదీ వివరిస్తూ, తాను దేశానికి సేవ చేస్తూ ఉండాలన్నది కేవలం ఒక ఆకాంక్ష మాత్రమే కాదని, ఇదే విధంగా సేవలు కొనసాగించాలని హిందుస్థాన్ టైమ్స్ పత్రికే స్వయంగా చెబుతున్నట్లుగా తాను భావిస్తున్నానని అన్నారు. ఇందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ప్రధాని నివాళి

December 06th, 09:11 am

మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ప్రధానమంత్రి ఈ రోజు నివాళులు అర్పించారు.

డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

December 03rd, 09:11 am

డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో క్రీయాశీల భాగస్వామిగా ఉండటం నుంచి, రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షత వహించటం, మన దేశానికి మొదటి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించే వరకు అపారమైన గౌరవం, అంకితభావం, స్పష్టమైన లక్ష్యంతో ఆయన సేవలందించారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. నిరాడంబరత, ధైర్యం, జాతీయ సమైక్యత పట్ల భక్తిభావంతో ప్రజా జీవితంలో ఆయన సుదీర్ఘంగా కొనసాగారు. ఆయన అందించిన ఆదర్శప్రాయమైన సేవలు, దార్శనికత తరతరాలకు స్ఫూర్తినిస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

Prime Minister expresses pride on the Unveiling of Dr. B.R. Ambedkar’s Bust at UNESCO Headquarters, Paris on Constitution Day

November 26th, 10:51 pm

The Prime Minister, Shri Narendra Modi, has expressed immense pride on the unveiling of a bust of Dr. Babasaheb Ambedkar at the UNESCO Headquarters in Paris on Constitution Day.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అత్యున్నత చట్ట రూపకర్తలకు నివాళులర్పించిన ప్రధానమంత్రి

November 26th, 10:15 am

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ అత్యున్నత చట్టాన్ని రూపొందించిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. వికసిత్ భారత్ నిర్మాణం దిశగా దేశం చేస్తోన్న సామూహిక కృషికి వారి దార్శనికత, దృష్టి కోణాలు నిరంతరం స్ఫూర్తినిస్తున్నాయని ప్రధాని అన్నారు.

Prime Minister Pays Tribute on the 350th Shaheedi Diwas of Sri Guru Teg Bahadur ji

November 25th, 09:56 am

On the 350th Shaheedi Diwas of Sri Guru Teg Bahadur Ji, the Prime Minister, Shri Narendra Modi, today paid tribute to his unmatched courage and supreme sacrifice

లాచిత్ దివస్ సందర్భంగా లాచిత్ బర్‌ఫుకన్‌కు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

November 24th, 11:45 am

ఈ రోజు లాచిత్ దివస్. ఈ సందర్భంగా లాచిత్ బర్‌ఫుకన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. సాహసానికీ, దేశభక్తికీ, సిసలైన నాయకత్వానికీ లాచిత్ బర్‌ఫుకన్ ప్రతీక అని శ్రీ మోదీ అన్నారు.